హైదరాబాద్‌లో చిరుత పులుల కలకలం.. అధికారులు హెచ్చరికలు జారీ

11 months ago 22
హైదరాబాద్‌ DRDO ఆధ్వర్యంలోని బాలాపూర్ ఆర్‌సీఐ ప్రాంగణంలో చిరుత పులులు సంచరించినట్లు తెలిసింది. దీంతో RCI అధికారులు వెంటనే అటవీశాఖకు సమాచారం అందించారు. ఉద్యోగులు, డిఫెన్స్‌ ల్యాబ్‌ స్కూల్‌ విద్యార్థుల తల్లిదండ్రులకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Read Entire Article