హైదరాబాద్ DRDO ఆధ్వర్యంలోని బాలాపూర్ ఆర్సీఐ ప్రాంగణంలో చిరుత పులులు సంచరించినట్లు తెలిసింది. దీంతో RCI అధికారులు వెంటనే అటవీశాఖకు సమాచారం అందించారు. ఉద్యోగులు, డిఫెన్స్ ల్యాబ్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.