హైదరాబాద్ కొంపల్లిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. రన్నింగ్ ట్రైన్లో ఓ యువతిపై దుండగుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తున్న యువతిపై అతాయిత్యానికి ఒడిగట్టాడు. అతడి చెర నుంచి తప్పించుకునేందుకు యవతి రన్నింగ్ ట్రైన్ నుంచి దూకి తీవ్రంగా గాయపడింది.