హైదరాబాద్‌లో భారీ చోరీ.. పనిమనుషులుగా చేరిన నేపాలీ భార్యాభర్తలు.. రూ.2 కోట్ల ఆభరణాలతో పరారీ

2 hours ago 2
పనికోసం వచ్చినట్లు నటించిన ఓ నేపాలీ భార్యాభర్తల జంట.. కోట్ల రూపాయల ఆభరణాలతో ఉడాయించిన ఘటన హైదరాబాద్‌లో తీవ్ర కలకలం రేపుతోంది. దేశం కాని దేశం నుంచి పొట్ట చేతపట్టుకుని వచ్చామని.. తమకు ఏదైనా పని ఇవ్వాలంటూ.. ఓ ఇంట్లో పని మనుషులుగా చేరిన ఆ జంట.. ఇంట్లో పక్కాగా రెక్కీ నిర్వహించారు. సరైన సమయం చూసి.. ఆ ఇంట్లో ఉన్న నగలు మొత్తం సర్దుకుని.. పరారయ్యారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.
Read Entire Article