Telangana Govt Allows 24 Hours Shops During Ramzan: తెలంగాణ కార్మిక శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రంజాన్ మాసం సందర్భంగా మార్చి 2వ తేదీ నుంచి 31 వరకు షాపుల్ని, సముదాయాలను 24 గంటలూ తెరుచుకునేందుకు అనుమతిస్తూ కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి సంజయ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగులకు నిబంధనల మేరకు వేతనాలు చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.