హైదరాబాద్ వాహనదారులకు అలర్ట్.. ఆ బ్రిడ్జిని మూసివేసిన అధికారులు, కారణం ఏంటంటే?

6 months ago 9
హైదరాబాద్ నగరవాసులకు అధికారులు బిగ్ అలర్ట్ జారీ చేశారు. మూసారాంబాగ్ బ్రిడ్జిని మూసివేసినట్లు జీహెచ్ఎంసీ అధికారులు ప్రకటించారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ జంట జలాశయాల గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. మూసారాంబాగ్ బ్రిడ్జి వద్ద మూసీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో.. ఆ బ్రిడ్జిని మూసివేసినట్లు అధికారులు తెలిపారు.
Read Entire Article